‘మా తెలుగు తల్లికీ మల్లెపూదండ’ గీతం 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అధికార గీతంగా ఉండేది. తెలంగాణ విభజన తరువాత ఈ గీతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమయ్యింది. రాను రాను రాష్ట్రగీతంతో పాటు, గీత రచయిత శంకరంబాడి సుందరాచారి కూడా ఈ తరానికి గుర్తుండే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగుతల్లికి మల్లెపూదండ రచించిన శంకరంబాడి సుందరాచారి జయంతి నేడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa