సమస్యల పరిష్కారానికి పోరాడుదామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పులివెందుల పట్టణంలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురు వైసిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కార్యకర్తలు, ప్రజలు వారి సమస్యలను ఆయనకి విన్నవించుకున్నారు. ఇందుకు ఆయన స్పందిస్తూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. అధైర్య పడవద్దని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa