ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను శనివారం శ్రీకాకుళం నగరంలో ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆముదాలవలస నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను రామ్మోహన్ వివరించారు. అనంతరం నియోజకవర్గం అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa