ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిడ్స్ డే సందర్భంగా వ్యాస రచన పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 01, 2024, 06:36 PM

అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా ఆదివారం సాలూరు పట్టణం శ్రీ వేంకట విద్యా గిరి ఆవరణలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ డా. కోడూరు సాయి శ్రీనివాసరావు.
మాట్లాడుతూ అధికారుల చొరవతో స్వచ్చంద సంస్థల కృషితో ఎయిడ్స్ వ్యాధి బాగా తగ్గుముఖం పట్టిందిని,పట్టిందని, ఈనాడు ఎయిడ్స్ భయం లేదని.లేదని, ఎయిడ్స్ రోగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆడుకుంటుందిని,సహాయం చేస్తుందని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa