పార్లమెంట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ అవినీతి అంశంపై పార్లమెంట్లో చర్చించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. కాగా.. అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa