ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యుత్ ఛార్జీల పెంపుపై ధర్నాకి దిగిన వైసీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 07:06 PM

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో చిల్లకల్లు సబ్ స్టేషన్లు వద్ద వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్నా నిర్వ‌హించారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో పేద ప్రజలపై ఆరు నెలల్లో రూ.15,485.36 కోట్ల భారం మోపిన నారా చంద్రబాబు నాయుడు తీరును త‌న్నీరు నాగేశ్వ‌ర‌రావు ఎండ‌గ‌ట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి.. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com