ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో కానుకులకు వేలంపాట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 04:02 PM

శంబర పోలమాంబ అమ్మవారి జాతర వచ్చే ఏడాది జనవరి 27, 28, 29 వతేదీల్లో జరగునుంది. జాతరలో అమ్మవారికి భక్తులు సమర్పించుకోనున్న కానుకలకు చదురుగుడిలో ఈవో సూర్యనారాయణ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు.
జాతరలో భక్తులు సమర్పించుకోనున్న చీరలు, జాకెట్లకు రూ 4, 05, 000, కొబ్బరి ముక్కలకు రూ. 5, 51, 000, తలనీలాలు రూ. 3, 37, 600, అమ్మవారి లామినేషన్ ఫొటోస్ రూ. 1, 52, 000, దీపాలుకు రూ. 2, 21, 000 వేలంపాట ద్వారా ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa