ఛత్తీస్గఢ్లోని సుర్గుజాలో ఇటీవల జరిగిన ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయి ఐదు సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఆనంద్ కుమార్ యాదవ్ (36) అనే వ్యక్తి క్షుద్ర పూజలు నమ్మి.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. చనిపోయిన కోడిపిల్ల గొంతులో ఇరుక్కుపోవడం వల్లే వ్యక్తి మరణించాడని వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa