అవనిగడ్డ మండలం పులిగడ్డలో ప్రసిద్ధ దేవాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలోని బ్రాహ్మణ రేవు వద్ద రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుకను తరలిస్తున్నారు.
శుక్రవారం ఉదయం కూడా ఈ అక్రమ రవాణా కొనసాగుతుంది. పులిగడ్డ నుండి మోపిదేవి, అవనిగడ్డ మండలాలలోని గ్రామాలకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో తరలిస్తున్నా రెవెన్యూ, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం పలువురు వాపోతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa