ఏపీ - తమిళనాడు రాష్ట్రాలలోని చేనేత కార్మికులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు త్వరలో శుభవార్త చెప్పనున్నాయి. చేనేత వస్త్రాల అమ్మకాలకు సంబంధించి ఏపీ - తమిళనాడు రాష్ట్రాల మధ్య శుక్రవారం కీలక ఒప్పందం కుదిరింది.
చేనేత వస్త్రాల అమ్మకాలు లక్ష్యంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు రాష్ట్రాల అధికారులు వెల్లడించారు. ఏపీ మంత్రి సవిత, తమిళనాడు మంత్రి గాంధీ సమక్షంలో ఎంవోయూ కుదిరినట్లు వారు తెలిపారు.
![]() |
![]() |