ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 16నుండి పలాసలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 12:25 PM

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మే 16, 17, 18 తేదీల్లో పలాసలో నిర్వహి స్తామని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు యార్ల గడ్డ వెంకన్న చౌదరి తెలిపారు. స్థానిక టీడీపీ కార్యా లయంలో కార్యకర్తలు, క్రీడాకారులతో సమావేశం నిర్వ హించారు. గ్రామీణ క్రీడలకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో పలాసలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వ హించేందుకు నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో సం ఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జాయిట్‌ సెక్రటరీ రాపాక అప్పలస్వామి, టీడీపీ నాయకులు గాలి కృష్ణా రావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, పీసీఎంఏ అధ్యక్షుడు మల్లా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa