హిమాచల్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చంబా జిల్లా కేరు హిల్ సమీపంలో అతివేగంతో వచ్చిన కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు.
మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa