ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సమస్యలపై నిరసన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 18, 2025, 01:45 PM

మాడగడ పంచాయతీ జాకరవలస, మెచ్చగూడ గ్రామాలకు రోడ్డు, మంచినీటి సమస్య పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి కె. రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామస్తులతో కలిసి జాకరవలస నుంచి మాడగడ సచివాలయం-2 వరకు నీళ్ల బిందెలతో 3 కి.మీ పాదయాత్ర నిర్వహించారు. జన్మన్ ఇళ్ల నిర్మాణ ఖర్చును పెంచాలని కోరుతూ నిరసన తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి గ్రామ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa