ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌదీ అరేబియా పర్యటనకు ప్రధాని మోదీ

international |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 02:06 PM

ప్రధాని మోదీ ఏప్రిల్ 22, 23 తేదీల్లో సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. గతంలో 2016, 2019లో కూడా మోదీ గల్ఫ్ దేశాన్ని సందర్శించారు. ఇది ఆయనకు మూడో పర్యటన. గత సంవత్సరం జీ20 సమ్మిట్ సందర్భంగా సౌదీ యువరాజు భారత్‌కి వచ్చారు. ఇప్పుడు జరిగే పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం మరింత బలపడనుందని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa