ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి మరోసారి నిరాశే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 22, 2025, 01:01 PM

సత్యవర్ధన్  కిడ్నాప్ కేసు వ్యవహారంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ  కి మరోసారి నిరాశే ఎదురైంది.ఈ మేరకు ఆయనకు మరోసారి రిమాండ్‌ ను పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎప్రిల్ 8న విచారణలో భాగంగా న్యాయమూర్తి వంశీకి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే, నేటితో రిమాండ్ ముగుస్తుండటంతో వంశీ కస్టడీని మరోసారి పొడిగించాలంటూ పోలీసుల తరఫు న్యాయవాదది కోర్టులో తమ వాదనలను బలంగా వినిపించారు. దీంతో వల్లభనేని వంశీతో పాటు మరో నలుగురు నిందితులకు మే 6 వరకు రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లుగా కోర్టు పేర్కొంది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa