ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదవ తరగతి ఫలితాల్లో గౌనీపల్లి పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 02:27 PM

గౌనీపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో టాపర్లుగా నిలిచారు. పాఠశాల స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక మార్కులు సాధించారు.
ఇందులో పి గౌతమ్ 586 , గౌనీపల్లి జయశ్రీ 567, పి వంశీ 542, హారిక 524, పి చరణ్ 513, గౌనిపల్లి ఎం. హారిక 508, జి బన్నీ 505, కే. భార్గవి 504, మార్కులు సాధించారు. వీరిని ఉపాధ్యాయులు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa