ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గెస్ట్‌ లెక్చరర్ల సర్వీసు పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 01:06 PM

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పని చేస్తున్న గెస్టు లెక్చరర్ల సర్వీసును మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు 2025 - 2026 విద్యా సంవత్సరానికి సర్వీసును.
పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో 957 మందికి లబ్ధి చేకూరనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 1 వరకు వీరి సేవలను నిలిపివేశారు. వేసవి సెలవుల అనంతరం వీరు క్లాస్‌లు తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa