ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ వెలగపూడి చేరిక

Technology |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 04:39 PM

గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెలగపూడికి చేరుకున్నారు. హెలీప్యాడ్‌ వద్ద ఆయనకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు.  కాసేపట్లో ప్రధాని మోదీ వెలగపూడిలోని సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.
అక్కడ ఆయన పలు కేంద్ర ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18 కేంద్ర ప్రాజెక్ట్‌లకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa