ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింహాచలం ఘటనపై త్రిమెన్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 05, 2025, 08:58 PM

సింహాచలంలో గోడకూలిన ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ వెల్లడించింది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద చేరి బరువు కారణంగా గోడ కూలినట్టు కమిషన్‌ అభిప్రాయపడింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు హోల్స్ కూడా లేవని నివేదికలో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa