ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ALERT: తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 03:44 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. నైరుతి రుతుపవనాలు ఎనిమిదేళ్ల తర్వాత కేరళ తీరాన్ని తాకినట్లు IMD వెల్లడించింది. అయితే ఈ రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ఉందని అంచనా వేసింది. ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు కూడా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. ఈ అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa