ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడిని చంపిన భర్త.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Thu, May 29, 2025, 06:53 PM

 కాకినాడ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడ హరీష్, మైత్రి అనే దంపతులు ఉన్నారు. అయితే కిరణ్ అనే యువకుడితో తన భార్య మైత్రికి ఎఫైర్ ఉందని భర్త హరీష్ అనుమానించాడు. ఈ నేపథ్యంలో గతంలో కిరణ్‌ను హరీష్ హత్య చేశాడు. ఈ ఘటనతో భార్య మైత్రి తీవ్ర మనస్తాపం చెంది గురువారం ఆత్మహత్య చేసుకుంది.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైత్రి మృతితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa