ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రద్దీగా ఉంటే క్యాబ్‌లు రేట్లు పెంచుకోవచ్చు: కేంద్రం

national |  Suryaa Desk  | Published : Wed, Jul 02, 2025, 10:38 AM

ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి క్యాబ్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కొత్త మోటారు వాహన అగ్రిగేటర్ మార్గదర్శకాలను ప్రకటించింది. దీనిలో రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో బేస్ ఛార్జీలపై 50% వరకు సర్జ్ ఛార్జీ విధించేందుకు అవకాశం కల్పించింది. రద్దీ అధికంగా ఉన్న సందర్భాల్లో ఇది 200% వరకు పెంచుకోవచ్చని తెలింపింది. అయితే, మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణాలపై ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa