ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు: మంత్రి రవీంద్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 08:03 PM

 రాష్ట్రంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. YCP నాయకులు అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టూ-లెట్ బోర్డు పెట్టబోతున్నారని.. అందుకే ఆందోళనలో ఆ పార్టీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. ఐదేళ్లు అరాచకాలు చేసి, ప్రజలను పీడించుకొని తిని.. వైసీపీ నేతలు ఇవాళ నీతులు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa