ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 01:41 PM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఒకొక్కటిగా అమలు చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. శుక్రవారం అనంతపురంలో జరిగిన 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గత ప్రభుత్వం చెత్తపై పన్ను వేసిందని కూటమి ప్రభుత్వం రాగానే తొలగించామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa