ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారింది: వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 26, 2025, 12:57 PM

AP: కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ మరింతగా దిగజారిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దిగజారిందని గణాంకాలతో సహా పేర్కొన్నారు. కాగ్ విడుదల చేసిన మంత్లీ కీ ఇండికేటర్ ప్రకారం.. రాష్ట్ర ఆర్థిక స్థిరత్వం ప్రమాదంలో ఉందన్నారు. రాష్ట్ర సొంత ఆదాయాలు కేవలం 3.47 శాతం మాత్రమే పెరిగాయని, అప్పులు మూడు నెలల్లో 15.61 శాతం వేగంతో పెరిగాయని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa