ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరలక్ష్మీదేవి అలంకరణలో పార్వతీ దేవి దర్శనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 11:00 AM

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో వరలక్ష్మీ వ్రతం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో పార్వతీ దేవికి విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని వరలక్ష్మి దేవిగా అలంకరించి, వివిధ రకాల పూలమాలలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే భక్తులు దర్శనం కోసం బారులు తీరారు. పలువురు మహిళలు తమ ఇళ్లలో అమ్మవారి ప్రతిమలను ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa