ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.30 లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 08, 2025, 02:44 PM

తూర్పుగోదావరి జిల్లా కడియపులంక పుంతలో ముసలమ్మ వారిని రూ.30 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరించారు. శ్రావణమాసం వరలక్ష్మీ దేవి వ్రత సందర్భంగా శుక్రవారం అమ్మవారికి నగదుతో అలంకరణ చేశారు.  అమ్మవారి ప్రత్యేక దర్శనాన్ని ఆస్వాదించడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa