ఆడిన తొలి 4 వన్డే మ్యాచ్ల్లో 50+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్గా సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే నిలిచారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 2వ వన్డేలో కేవలం 78 బంతుల్లోనే 88 రన్స్ చేసి బ్రీట్జ్కే ఈ ఘనత అందుకున్నారు. గతంలో భారత మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ 5 వన్డేల్లో(3వ ODIలో బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు) ఈ ఘనత సాధించారు. మాథ్యూ 4 వన్డేల్లో NZపై 150, PAKపై 83, AUSపై తొలి వన్డేలో 57, 2వ వన్డేలో 88 పరుగులతో రికార్డులకెక్కారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa