ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త జిల్లాలు.. పేర్ల ఖరారుపై ప్రభుత్వం కసరత్తు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 26, 2025, 07:18 PM

AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. కృష్ణా జిల్లాకు వంగవీటి, తిరుపతికి బాలాజీ, పల్నాడుకు జాషువా పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. మరోవైపు పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట పేర్లతో 6 కొత్త జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆగస్టు 29 నుంచి మంత్రులు అనగాని, జనార్ధన్‌ రెడ్డి, అనిత, నిమ్మల, సత్యకుమార్‌లు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. మంత్రివర్గ ఉపసంఘం తుది నివేదిక అనంతరం సంక్రాంతికి నిర్ణయం వెలువడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa