ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ నుంచి మరో వందే భారత్ రైలు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 28, 2025, 05:21 PM

ఏపీ నుంచి మరో వందే భారత్ రైలును నడపాలని కేంద్రాన్ని కోరినట్లు టీడీపీ ఎంపీ శ్రీ భరత్ తెలిపారు. విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరుకు కొత్త వందే భారత్ రైళ్లను నడపాలనే ప్రతిపాదనకు రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని అన్నారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa