ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెలకు రూ.30 వేల భరణం.. మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

national |  Suryaa Desk  | Published : Mon, Sep 01, 2025, 03:43 PM

ఒక వ్యక్తి తన భార్యకు నెలకు రూ.30 వేల భరణం చెల్లించాలని కింద కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆమెకు కోట్ల విలువైన ఆస్తి ఉందని, ఆమె పనిచేస్తున్న కంపెనీ నుంచి ఏడాది రూ.15 లక్షలకు పైగా సంపాదిస్తుందని కోర్టు గుర్తించింది. మహిళకు తగినంత ఆదాయం ఉందనే కారణంగా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆమె భర్తకు తగినంత ఆదాయం లేదని, దీంతో ఆయన భరణం చెల్లించాల్సిన అవసరంలేదని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa