ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిత్యావసర ధరలు తగ్గుతాయి: ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Thu, Sep 04, 2025, 07:41 PM

జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ శ్లాబ్‌ల సవరణలతో అందరికీ ప్రయోజనం కలుగుతుందని, ప్రజల నిత్యావసర ధరలు తగ్గుతాయని వెల్లడించారు. సమయాన్ని బట్టి సంస్కరణలు అవసరమని, దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయి అని తెలిపారు. ఈ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, గతంలో కాంగ్రెస్ నేతలు పన్నుల రూపంలో దోచుకున్నారని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa