ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ పర్యటన.. భారీగా ట్రాఫిక్ జామ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 04, 2025, 02:47 PM

AP: కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసుల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారు. వైసీపీ నేతల తీరుతో హైవేపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించవద్దని పార్టీ నేతలకు పోలీసులు సూచించారు. కాగా, జగన్ కాన్వాయ్ కారణంగా పెనమలూరులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బందరు రోడ్డులో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa