ఏపీ సెట్-2025 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువు ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. పరీక్షలు మార్చి 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ, ఏయూ ఆచార్య జీఎంజే రాజు తెలిపారు. రూ.2 వేల అపరాధ రుసుముతో ఫిబ్రవరి 25 వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో మార్చి 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa