ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న సభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 03:06 PM

గవర్నర్ ప్రసంగానికి సభలో  ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ప్రారంభమైంది.  గవర్నర్ ప్రసంగానికి సభ ఆమోదం తెలిపింది. కోవిద్ -19 మహమ్మారిపై పోరాడటంలో ముందున్నామని అయన తెలిపారు. కోవిద్ పై పోరాటంలో ముందున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని మంత్రి బుగ్గన తెలిపారు.  అసెంబ్లీ బడ్జెట్ మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఆర్దికమంత్రిగా బుగ్గన రాజేందర్ రెడ్డి రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 


అయన మాట్లాడుతూ.. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ రూపకల్పన చేశామని అయన తెలిపారు. రూ. 2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ . 1,80,392.65 కోట్ల అంచనా. మూలధన వ్యయం అంచనా రూ. 44, 396. 54కోట్లు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa