వైసిపిలో ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యవహారం ముదురుతోంది. సీఎం దగ్గర వైసిపి ఎమ్మెల్యే లు ప్రస్తావిచారు. అన్ని సామజిక వర్గాలకు సీఎం న్యాయం చేస్తున్నారు. సామజిక వర్గాలను ఎగదోస్తున్నారనడం పొరపాటు అని అన్నారు. కులాల మధ్య మీరే చిచ్చు పెడుతున్నారని మంత్రి రఘునాథరాజు అన్నారు. ఏరు దాటాక తెప్పతగలేసినట్లుంది ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యవహారం అని అన్నారు. నర్సాపురంలో కరోనా నియంత్రణకు ఎం చేశారో అయన చెప్పాలి అని అన్నారు.
నర్సాపురంలో కరోనా నియంత్రణకు రఘురామకృష్ణమరాజు ఎందుకు పట్టించుకోలేదు అని అన్నారు. జగన్ ఫోటో లేకుంటే నువ్వు ఎంపీ అయ్యేవాడివా అని ప్రశ్నించారు. ఎంపీ వేరే ఉద్దేశాలు పెట్టుకొని మాట్లాడుతున్నారు అని వైసీపీ నేతలు అన్నారు. రఘురామకృష్ణమరాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa