ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన పల్నాడు నేతలు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 17, 2020, 03:42 PM

వరికపూడిశెల ప్రాజెక్ట్ కి ఈ ఏడాది బడ్జెట్ లో 350 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంపై పల్నాడు ప్రాంతానికి చెందిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. 70 యేళ్లుగా పల్నాటి ప్రజల కలగా మిగిలిపోయిన ప్రాజెక్ట్ వరికపూడిశెల అని, ఈ ఏడాది దీని నిర్మాణానికి నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో కలసి వారు సీఎం జగన్ ని కలిశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa