ట్రెండింగ్
Epaper    English    தமிழ்

286 పరుగులకు టీమిండియా ఆలౌట్..

national |  Suryaa Desk  | Published : Mon, Feb 15, 2021, 05:19 PM

చెన్నై లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 286 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రవిచంద్రన్ అశ్విన్ 106 పరుగులతో అదరగొట్టగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ 62 పరుగులతో రాణించాడు. టీమిండియా బ్యాట్స్ మెన్స్ లో రోహిత్ 26, పుజారా 7, గిల్ 14, పంత్ 8, రహానే 10, అక్షర్ 7, కుల్దీప్ 3, ఇషాంత్ 7, సిరాజ్ 16 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో లీచ్ 4, మొయిన్ అలీ 4, ఓలి స్టోన్ 1 వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 478 పరుగులు చేయాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa