ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే 15 వరకు అవన్ని బంద్

national |  Suryaa Desk  | Published : Fri, Apr 16, 2021, 07:56 AM

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండే పురాతన,చారిత్రక కట్టడాలు,మ్యూజియాలు, పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉండే అన్ని కట్టడాలను మే 15 వరకు మూసేస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పర్యాటక రంగం పై ప్రభావం పడే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణ వైద్య శాఖ కూడా పలు ప్రతిపాదనలు సిద్దం చేసింది. బార్ల మూసివేత,థియేటర్లలో సగం మందికే అనుమతి వంటి ఆంక్షలను సిద్దం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa