ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 23, 2021, 09:09 AM

 కరోనా ఎఫెక్ట్ తిరుమలపై కూడా పడింది. తిరుమలలో భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గిపోయింది. గురువారం తిరుమల శ్రీవారిని 16,412 భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కోటి 98 లక్షలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న 7,974 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa