ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖలీదా జియా మృతిపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం

international |  Suryaa Desk  | Published : Tue, Dec 30, 2025, 12:54 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా ఆమె సృష్టించిన చరిత్రను గుర్తుచేసుకుంటూ, ఎక్స్  వేదికగా నివాళులర్పించారు. "బంగ్లాదేశ్ అభివృద్ధిలో, అలాగే భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు" అని మోదీ పేర్కొన్నారు. 2015లో ఢాకా పర్యటన సందర్భంగా ఆమెతో జరిగిన భేటీని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa