ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు రాష్ట్ర తెదేపా అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి రూ.10 లక్షల విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 15, 2021, 05:20 PM

ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌కు జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్‌, రాష్ట్ర తెదేపా అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం ట్రస్టు ఛైర్మన్‌, ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ షీలానగర్‌లో 300 ఆక్సిజన్‌ పడకల కొవిడ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పార్టీలకు అతీతంగా ట్రస్టులు, రాజకీయ నాయకులు, దాతలు ఇలాంటి విపత్కర సమయంలో సేవలు అందించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa