తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతున్నది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతున్నది. నిన్న శ్రీవారిని 72072 మంది దర్శించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa