ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్తగా 104 కరోనా కేసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 26, 2021, 10:12 AM

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 104 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 18 కేసులు నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో కరోనాతో మృతి చెందింది. అదే సమయంలో 133 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 20,76,410కి పెరిగింది. ఇప్పటివరకు 20,60,672 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,249 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 14,489 మందలు చనిపోయాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa