ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖపట్నం జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 10:27 AM

రేపు (09.02.2022, బుధవారం) విశాఖపట్నం జిల్లాలో సీఎం  వైఎస్‌ జగన్‌ పర్యటన. చినముషిడివాడలోని శ్రీశారదా పీఠం వార్షికోత్సవాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి. ఉదయం 10.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరనున్న సీఎం. ఉదయం 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని 11.30 గంటలకు శ్రీ శారదా పీఠం చేరుకుంటారు. అక్కడ జరిగే వార్షికోత్సవాలలో పాల్గొని మధ్యాహ్నం 1.25 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుగుపయనమవుతారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa