ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదృశ్యమైన వ్యక్తి కాలువలో శవమై కనిపించాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 09, 2022, 03:51 PM

అదృశ్యమైన నాతవరం మాజీ కోఆప్షన్ సభ్యుడు కళ్యాణ్ రాజు బుధవారం మన్యపురట్ల ఏలేరు కాలువలో శవమై కనిపించాడు. మెడ, కాళ్లు చేతులు తాడుతో కట్టివేసి ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం సాయంత్రం ‌ కళ్యాణ్ రాజు అదృశ్యం కావడం కుటుంబ సభ్యుడు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మృతుడు బైక్‌ నాతవరం ఏలేరు కాలువ కల్వర్ట్ వద్ద పార్కు చేసి ఉండగా మృతదేహం రెండు కిలోమీటర్ల దూరంలో దొరికింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa