ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరమ్మతుల దృష్ట్యా నేడు అక్కడ విద్యుత్ బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 12, 2022, 08:52 AM

విద్యుత్ మరమత్తుల దృష్ట్యా పట్టణంలోని పలు ప్రాంతాలలో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేయటం జరుగుతుందని రేపల్లె టౌన్ ఏఈ పి. ఏడుకొండలు తెలిపారు. రేపల్లె పట్టణంలోని ఏబీఆర్ కళాశాల సెంటరు, జేఎల్బీ కళాశాల, ఇసుకపల్లి, ఓల్డ్ టౌన్, కబేళా పెదమసీదు సెంటరులలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేయబడునని, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa