ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేవాలయం ముందు పందిరి పడవేసిన ఆకతాయిలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 11:09 AM

గుంటూరు: వినుకొండ పట్టణంలోని పాత మార్కెట్ వద్ద నూతనంగా నిర్మించిన పుట్టాబత్తిన ఆంజనేయ స్వామి వారి ఆలయం ముందు వేచిన చలవ పందిరిని రాత్రి కొందరు ఆకతాయిలు పడవేశారు. దీంతో ఆ ప్రాంతంలోని మహిళలు ప్రశ్నించగా వారి పట్ల ఆకతాయిలు అసభ్యకర ప్రవర్తించారు. విషయం తెలుసుకున్న పరిసర ప్రాంత ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa