ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో జరిగే మిలాన్-2022 వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఐఎన్ఎన్ నౌక ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో దిగిన సంగతి తెలిసిందే. ఐఎన్ఎన్ విశాఖపట్నం నౌకను జగన్ సందర్శించనున్నారు. అంతర్జాతీయ నగర పరేడ్లో సీఎం జగన్ కూడా పాల్గొంటారు. సాయంత్రం ఆర్కే బీచ్లో నేవీ నిర్వహించే కవాతులో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాల్గొంటారు. అనంతరం రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం బయల్దేరుతారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa