ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ట్రైనీ కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 09:11 AM

ట్రైనీ కలెక్టర్ భన్సాల్ రేపల్లె తహశీల్దారు కార్యాలయానికి వచ్చారు. వారం రోజులు ఇక్కడే ఉండి రెవెన్యూ శాఖ పరిధిలోని అన్ని అంశాలపై ఆయన తర్ఫీదు పొందుతారని ఉప తహశీల్దారు వీరవసంతరావు తెలిపారు. తొలిరోజు పలు అంశాలపై సందేహాలను నివృత్తి చేశామన్నారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ బన్సాల్ మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే సమస్యలను పరిష్కరించే దిశగా సిబ్బంది కృషి చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa